మౌన రమణ స్వామిగా పేరు గాంచిన భగవాన్ రమణుల మార్గానునాయి. పచ్చటి పొలాల మధ్యన తణుకుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం వుంది.
వచ్చిన అతిధులకు, పిల్లలకు ప్రసాదంగా రమణుల సాహిత్యాన్ని, చాక్లెట్లను ఎక్కడ స్వామి ప్రసాదంగా ఇవ్వటం విశేషం.
రాత్రి 2 గంటలనుంచి ధ్యానంతో దినచర్య ప్రారంభం అవుతుంది. వచ్చిన భక్తుల ఆధ్యాత్మిక సందేహాలకు స్వామి పలక మీద సమాధానం ఇవ్వటం మరొక విశేషం. మధ్యాహ్నం ఆశ్రమ పనులు చేసుకుంట అత్యంత నిరాడంబరంగా గోచీతో కనిపిస్తారు స్వామి. ఇక్కడ ఆశ్రమ వాతావరం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. గోదావరి జిల్లాల సమీపంలో వారు, ఆశ్రమాలు సందర్శించేవారికి ఒకసారి చూడవలసిన ఆశ్రమం.
దగ్గరలోనే అత్యంత అరుదైన బ్రహ్మసూత్ర శివాలయం తేతలి లో వుంది. అలాగే అవధూత చివటం అమ్మ గారి సమాధి కూడా తణుకు దగ్గరే తప్పక చూడండి.
మరిన్ని వివారాలు అంతర్జాలంలో లభిస్తున్నాయి. ఇక్కడ చూడండి.
https://hithokthi.com/viewstotra.php?g_id=5&cat_id=22&story_id=12381
అవధూత చివటం అమ్మ సమాధి నండూరి గారి మాటల్లో
https://m.youtube.com/watch?v=QeA9m_30m-Q
తేతలి శివాలయం
https://www.youtube.com/watch?v=pCBZklFVjkE
No comments:
Post a Comment